CM Chandrababu : ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధాని, రాబోయే రోజుల్లో విశాఖ మేటైన నగరంగా తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ పర్యాటక రాజధానిగా విశాఖను మార్చుతామన్నారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందన్నారు.