AP Mid Day Meal Scheme : కొత్త ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పండగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం పునః ప్రారంభించారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కళాశాలలకు వచ్చిన ఆదేశాలతో.. మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. దీని మెనూ ఇలా ఉంది.