తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది:కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి:

News: కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వారి ప్రభుత్వంలో అపవిత్రం చేయడం, లడ్డూలో కల్తీ జరగడం వంటి అంశాలను ప్రస్తావించారు.

“తిరుపతి ప్రసాదం లడ్డూ నాణ్యత తగ్గిపోయింది. దీనికి సంబంధించి గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదు. వైసీపీ నేతలు ఈ సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు,” అని ఆమె అన్నారు.

ఆమె మాట్లాడుతూ, “తిరుమలలోని పవిత్రతకు మరు పేరు టీటీడీ, అయితే వారు దొంగతనాలు, అక్రమాలు చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, సీబీఐ విచారణలు జరగకుండా ప్రయత్నిస్తున్నారు,” అని పేర్కొన్నారు.

మాధవి గారు, “ప్రభుత్వం ప్రజల మానోభావాలను దెబ్బతీసింది. ఇప్పటికే 11 సీట్లకే పరిమితమైందే! పర్యవేక్షణ లేకుండా ఇదే సమస్యలు కొనసాగుతాయి,” అని అన్నారు.

ఇది వాస్తవంగా ప్రజలకు పెరిగిన వ్యతిరేకతను ప్రతిబింబిస్తుంది, అయతే వైసీపీ నాయకులు ఇప్పుడు బాధ్యతలు మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు. “ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేస్తోంది,” అని ఆమె తెలిపారు.

మాధవి గారు, “తిరుపతి లడ్డూ వ్యవహారంపై విచారణ జరగాలని, దీనిపై ప్రజల గౌరవాన్ని తిరిగి పొందాలనీ కోరారు,” అని ఆమె అభిప్రాయపడారు.


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading