మూసీ నదిని సుందరీకరణలో భాగంగా ప్రాభుత్యం ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ప్రక్షాళన చేపడుతుంటే రాజకియాలు చేస్తున్న ఈటల రాజేందర్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మండి పడ్డారు.
మూసీ నిర్వాసితులకు ముఖ్యమంత్రి గారు అండంగా నిలబడుతున్నారని, నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించేందుకు ప్రకియ చేపడుతుందన్నారు.
మూసీ నిర్వాసితులతో ఈటెల రాజేందర్ నిర్వాసితులతో ధర్నా చేయడం సిగ్గు చేటు అన్నారు…
ప్రజా ప్రభుత్యంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించాడు..
మూసీఅంటే మురికి కాదు మంచి నీరు అని, గత ప్రభుత్యం మూసి పరివాహక సంస్థను ఏర్పాటు చేసి మూసినది ప్రక్షలనాపేరుతో దగా చేశారు.
ప్రభుత్యం భవిషత్తు తరాలకు , ప్రకృతితో కూడిన హైద్రాబాద్ బ్రాండ్ ను పెంచడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు..
బీజేపీ, BRS , పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్యంపై విషం కక్కుతున్నారు..
బీజేపీ ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి కోసం దొంగ రాజకీయాలు చేస్తున్నారు, ప్రజా నాయకుడిలా పోజు ఇస్తున్నారు..
ఎక్కడైయినా పేద వాడి ఇల్లు కూల్చారా ? ఈటెలకు సవాల్ విసిరారు..
బీజేపీ ఎంపీగా ఉండి తెలంగాణ కు ఎన్ని నిధులు తెచ్చారు..
గత ప్రభుత్యం చేసిన అభివృద్ధి కితాబ్ ఇచ్చిన రాజేందర్ కు నైతికత ఉంది ..
తెలంగాణలో శిఖండి రాజకీయాలు బంద్ చేయాలని చనగాని దయాకర్ పైర్ అయ్యారు..
ఇవ్వాళ 18 గంటల పాటు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పగలు,రాత్రులు కష్టపడుతున్నారు..
తాగిపండి సర్కార్ ను నడిపిన కేసీఆర్ ఫార్మ్హౌస్ పాలనకు కితాబు ఇవ్వడం అంటే BRS, బీజేపీ పార్టీలు ఒక్కటే వాదంతో పని చేస్తున్నాయి..
మూసీ నిర్వాసితులతో కేటీఆర్, ఈటెల రెచ్చగోట్టేలా, దొంగ రాజకీయాలు బంద్ చేయాలని హెచ్చరిస్తున్నాం…
ఈటెల రాజేందర్ గారు నీకు దమ్ముంటే జాతీయ విద్యా సంస్థలు తెలంగాణలో నెలకొల్పేలా ఎందుకు నిర్లక్యం చేస్తున్నారు అని ద్యజ మెత్తారు..
తెలంగాణ ప్రజానీకం , ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే , ప్రతి పక్షాల నేతలు తీరు మారడం లేదని ఈటెల పై చనగాని చనగాని దయాకర్ పైర్ అయ్యారు..
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.