స్థలం: హకా భవన్, రెండవ అంతస్తు
సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
విషయం:
దక్షిణాది రాష్ట్రల రైతు సంఘాల నాయకులతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో, కేంద్ర ప్రభుత్వ ఆలోచనల వల్ల రైతులకు, మానవాళికి, పర్యావరణానికి ప్రమాదం ఏర్పడవచ్చని చర్చించబడుతుంది.
ప్రస్తుతం పత్తి విత్తనాల పరిస్థితి పాఠం చూపుతుంది. బిటి ప్రత్తి విత్తనాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేక. ప్రభుత్వానికి అవసరమైన అధికారాలను సమకూర్చుకోవడం అత్యంత అవసరం. కేంద్ర ప్రభుత్వానికి జన్యుమార్పిడి పంటలపై స్పష్టమైన విధానం లేదని, రైతుల మరియు పర్యావరణ శ్రేయస్సు కోసం తక్షణ విధానాలు అవసరమని అభిప్రాయపడుతున్నాం.
విత్తన వ్యవస్థను బలోపేతం చేస్తే, సమర్థవంతమైన మరియు వైవిధ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటే, మన భవిష్యత్ తరం మరియు రైతులు లాభపడే అవకాశాలు మెరుగుపడతాయి.
అన్వేష్ రెడ్డి సుంకెట
చైర్మన్
తెలంగాణ కిసాన్ కాంగ్రేస్
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.